వైద్య పరీక్షల కోసం వచ్చిన మహిళ నుంచి బాలుడిని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో చోటుచేసుకున్నది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మ�
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో నాలుగేండ్ల బాలుడు కిడ్నాప్నకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించే అహ్మద్, షహమున్నీసా బేగం దంపతులు జన
పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జ�
పదకొండు వేల రూపాయల అప్పులు ఇద్దరి ప్రాణాల మీదికి తీసుకువచ్చింది. నకిరేకల్ బైపాస్ రోడ్డులో కత్తులతో జరిగిన దాడి కలకలం రేపింది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన సంజయ్భార్గవ్, �