నిడమనూరు, మే18 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మండల సమగ్రాభివృద్ధికి పాటు పడాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపీ�
అన్నదాతకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో నిరాటంకంగా ధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు మొత్తం పూర్తయ్యేలా కార్యాచరణ నగదు చెల్లింపులపై అధికారుల దృష్టి కరోనా కష్టకాలంలో కొనుగోళ్లపై ర
కరోనాపై అవగాహన, సేవలకు ప్రత్యేక ప్రణాళిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేతృత్వంలో గ్రామాల వారీగా బాధ్యతలు స్థానిక ప్రజాప్రతినిధులు, యువత భాగస్వామ్యం తొలి దశలోనే కట్టడి చేసేలా ఎస్పీ రంగనాథ్ కార్యాచరణ నల్లగొం
అడవిదేవులపల్లి, మే 17: మండల కేంద్రంలోని ఐసొలేషన్ కేంద్రంలో ఉన్న కరోనా పేషెంట్స్కు ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్ సోమవారం డ్రైఫ్రూట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చి ఇండ్లల్ల
హాలియా, మే17 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం హాలియా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, వైద్యారోగ్యశాఖ అధికార
జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు పోలీసుల విస్తృత తనిఖీలు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా సడలింపు వేళ దుకాణాల వద్ద సందడి కట్టంగూర్, మే 16 : కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండలంలో పక్క�
కరోనా కట్టడిలో కీలకంగా ఆశ వర్కర్లు అదేబాటలో అంగన్వాడీల నిర్విరామ సేవలు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య వివరాలు సేకరణ మందులు, పౌష్టికాహారం అందజేత ఏడాదిగా ప్రజలకు భరోసా కలిస్తూ ముందడుగు నల్లగొండ, మే 16 : పొద్దున ల�
దేవరకొండ రూరల్, మే 16 : కరోనా కట్టడికి మండలంలోని కొమ్మేపల్లి, పాత్లావత్ తండా గ్రామాల్లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేశారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీ�
మిర్యాలగూడ,మే16 : మిర్యాలగూడ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని 23వ వార్డు అశోక�
హాలియా, మే15 : ఆరుగాలం కష్టపడిన పంట పండించిన రైతు కరోనా వేళ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఏర్పా
నల్లగొండ, మే 15: లాక్డౌన్ నేపథ్యంలో నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని మూడ్రోజులు పొడిగించారు. ప్రతి నెలా 18 వరకే బియ్యం పంపిణీ చేస్తుండగా.. ఈ నెల 11 నుంచి లాక్డౌన్ అమల్లోకి రావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 �
సడలింపు సమయంలోఒకేసారి రోడ్లపైకి జనంకిక్కిరిసిపోతున్న మార్కెట్లుతొందరలో జాగ్రత్తలు విస్మరించొద్దుసమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దుప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసుకుంటే మేలునాలుగో రోజూ పక్కాగా లాక్డ
రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా టాప్చెప్పినట్టే కొనుగోలు చేస్తున్న సర్కారుచెల్లింపులు, తడిసిన ధాన్యంపైనా ప్రత్యేక దృష్టిరైతుల ఖాతాల్లోకి రూ.366 కోట్లు జమనిరంతరం అధికారుల పర్యవేక్షణ నల్లగొండ ప్రతినిధి,మ�
సేల్స్ లేక బోసిపోయిన జ్యువెల్లరీ దుకాణాలులాక్డౌన్కుతోడు పెరిగిన బంగారంధరే కారణంరామగిరి/బొడ్రాయిబజార్, మే 14: అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి, ఇతర ఆభరణాలు కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి కొవిడ్ క
రెండోరోజు ఖాళీగా రోడ్లు ఉదయం సడలింపు సమయంలో కొనసాగిన రద్దీ సరిహద్దుల వద్ద పోలీసుల తనిఖీలు నల్లగొండ ప్రతినిధి, మే13(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండోరోజూ లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. లా�