నల్లగొండ మండలంలోజోరుగా కొనుగోళ్లు ఇప్పటికే లక్షా 26వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ నల్లగొండ రూరల్, మే 13 : రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు
చిట్యాల/మునుగోడు/ హాలియా, మే 13 : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నల్లగొండ జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా అమలవుతున్నది. పల్లెల్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పా
నల్లగొండ, మే 13 : కరోనా కాలంలో విపత్కర పరిస్థితులు ఏర్పడినందున వైద్యులు అంతా మానవీయంగా ఆలోచన చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన పాటిల్ కోరారు.కలెక్టరేట్లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో ఎస్పీ రంగనా�
రెండో విడుత ప్రభుత్వ సాయం కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జాబితా సిద్ధం చేసిన విద్యాశాఖ రేపటిలోగా టీచర్లు, సిబ్బంది ఖాతాలోకి 2వేల నగదు రామగిరి, మే 13: కరోనాతో ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్రంగా
ముమ్మరంగా పారిశుధ్య పనులు వీధుల్లో నిత్యం సోడియం హైపోక్లోరైట్ పిచికారీ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కనగల్, మే 11: కరోనా కట్టడికి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పారిశుధ్య
హాలియా, మే 12 : రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. హాలియా వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్లో �
నల్లగొండ ప్రతినిధి, మే12(నమస్తే తెలంగాణ):ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లాక్డౌన్ తొలిరోజు సంపూర్ణంగా అమలైంది. ఎక్కడికక్కడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంట�
నల్లగొండ జిల్లాలో 1,44,260 మందికి కొవిడ్ టీకాలు సూర్యాపేటలో 1,61,643 మందికి లాక్డౌన్లోనూ సజావుగా వ్యాక్సిన్ పంపిణీ నీలగిరి, మే12 : కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నది. నల్లగొండ, సూర్యాపే�
24 గంటల దవాఖానల్లో సరిపడా ఆక్సిజన్ కొవిడ్కు ధైర్యమే మందు రెమ్డెసివిర్ కొరత లేకుండా ఏర్పాట్లు అధికారుల సమీక్షలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ ప్రతినిధి(నమస్తే తెలంగాణ), మే 12 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల�
నల్లగొండ/మునుగోడు/కనగల్, మే 11: ఇటీవల జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండగా జనం ఇబ్బందిపడ్డారు. మంగళవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షంతో కాస్త ఊరట కలిగినట్టయ�
కోదాడ రూరల్, మే 11 : రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నుంచి 10రోజుల పాటు విధించిన లాక్డౌన్కు ప్రజలంతా సహకరించాలని ఎంపీపీ చింతా కవితారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు ఉండే సడలింపు సమయంలోన�
ధాన్యం కొనుగోళ్లల్లో నిత్యం శ్రమిస్తున్న ఆయా శాఖల ఉద్యోగులు, సిబ్బంది నల్లగొండ, సూర్యాపేటలో 13 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం ఇప్పటి వరకు 7.53 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు నల్లగొండ, మే 10 : నల్లగొ�
ఇమ్యూనిటీ కోసం కొనుగోలు చేస్తున్న జనం కరోనా నేపథ్యంలో పెరిగిన గిరాకీ రుచించని ధరలు ఇతర రాష్ర్టాల నుంచి తగ్గిన దిగుమతి మిర్యాలగూడ టౌన్, మే 10 : ‘పండ్లు తినండి.. రోగ నిరోధకశక్తి పెంచుకోండి’.. కరోనా కాలంలో డాక�
యూడైస్ నమోదుకాని వారికీ సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయంహర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది రామగిరి, మే 10 : కరోనాతో పాఠశాలలు మూతపడిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్
కట్టంగూర్, మే 10 : మండల కేంద్రంలో బుధవారం నుంచి ఈ నెల 31 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య తెలిపారు. సోమవారం కట్టంగూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ �