అడ్డగూడూరు, మే 10 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం బ్రిడ్జిలు, రహదారుల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ్ద వహించి నిర్మాణాలు చేపట్టిం�
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్నందికొండ, మే 9 : కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ సూచించారు. నందికొండ హిల్కాలనీలోని కమలానెహ్రూ ఏరియా దవాఖానను ఆదివారం ఆయన ఆక�
మండుతున్న ఎండలుఈ ఏడాది ఇదే గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతఒకవైపు కరోనా.. మరోవైపు వేడిమిఇంటికే పరిమితమవుతున్న ప్రజలు ఎండలు మండిపోతున్నాయి. భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఆదివారం 44 డిగ్రీల గరిష్ఠ ఉష్
ఊరూవాడా సోడియం హైపోక్లోరైట్ పిచికారీపంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక కార్యాచరణమాస్కులు పెట్టుకోని వారికి జరిమానా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వంపకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జన సంచారంతోపాటు �
ప్రజలకు అందుబాటులో ఉండాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యనకిరేకల్ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ కట్టంగూర్(నకిరేకల్), మే 8 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్�
ఆపత్కాలంలో అలుపెరుగని పోరాటంబిడ్డలను కంటిరెప్పలా కాపాడుకుంటున్న తల్లులుగర్భిణులకయితే ప్రసవం దాకా ఒక యుద్ధమేకరోనా సెలవులతో పిల్లలకు టీచరుగానూ మారిన అమ్మవైరస్ దరిచేరకుండా.. ఆరోగ్య రక్షణకు ఇంటి డాక్ట�
నీలగిరి/ దేవరకొండ, మే 7 : నల్లగొండ పట్టణంలోని అన్ని గృహాల్లో ఉంటున్న ప్రజల ఆరోగ్య వివరాలను సక్రమంగా నమోదు చేయాలని మున్సిపల్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జ్�
కరోనా బాధితులకు సూర్యాపేటలో స్వచ్ఛంద సేవలు ‘మేమున్నాం’ అంటూ ముందుకొస్తున్న పలువురు బొడ్రాయిబజార్, మే 7 :కరోనా విజృంభిస్తున్న సమయంలో బాధితులకు సేవలు అందించేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. మహమ్మ
కరోనా వేళ యోగాసనాలతో ఎంతో మేలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు పలు ఆసనాలు శ్వాసక్రియ రేటు పెరుగుదలకు దోహదం నమస్తే తెలంగాణ : కరోనా మహమ్మారి అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో �
చందంపేట, మే 7 : కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కొన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్లు ప్రకటిస్తున్నారు. వ్యాపారులు దుకాణాలు మూసేసి బంద్ పాటిస్తున్నారు. చందంపేట మండలం పోలేపల్లి స్టేజ
దామరచర్ల, మే 4 : కరోనా కట్టడిలో భాగంగా దామరచర్లలో మంగళవారం నుంచి ఈ నెల 15 వరకు స్వచ్ఛంద లాక్డౌన్ పాటించాలని గ్రామపంచాయతీ తీర్మానించింది. అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు మాత్