నిడమనూరు, ఏప్రిల్ 4 : కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తాసీల్దార్ జి. నరసింహ వర్మరాజు కోరారు. మంగళవారం ఆయన పీహెచ్సీలో కొవిడ్ టీకా వేయించుకున్నారు. ఆయన
దేవరకొండ, మే 4 : జూన్లో నిర్వహించే ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో నాటేందుకు అవసరమైన మొక్కలను మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెంచుతున్నారు. దేవరకొండ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీల్లో పూలు, పండ్లు,
రైతులు, మిల్లర్లకు నష్టం జరుగకుండా అధికారుల చర్యలు సూర్యాపేట జిల్లాలో 2,22,945 మెట్రిక్టన్నుల ధాన్యం కొనుగోలు 11,635 మంది రైతులకు రూ. 209 కోట్లు చెల్లింపు తిరుమలగిరి మే 4 : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు ధర అందించ
నల్లగొండ ప్రతినిధి, మే 3 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకున్నది. మొత్తం 1,89,782 ఓట్లు పోలవగా, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు 89,804 ఓట్లు, కాంగ్రెస్ అ�
కరోనా వేళ కూడా అండగా నిలుస్తున్న సర్కారు పంపిణీ చేస్తున్న జిల్లా యంత్రాంగం ఉమ్మడి జిల్లాలో 19,500 మందికి అందనున్న కానుక ప్రభుత్వం ప్రతి ఏడాది మాదిరిగానే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస
మధ్యలో బడి మానేసిన విద్యార్థులపై విద్యాశాఖ ఆరా 15-19 ఏండ్ల వారి గుర్తింపునకు ఇంటింటి సర్వే 28 అంశాలతో వివరాల సేకరణ ఇప్పటికే 6-14 ఏండ్ల బడిబయటి పిల్లల గుర్తింపు రామగిరి, మే 3 : బడి బయటి పిల్లలను గుర్తించి పాఠశాలల్�
రామగిరి, మే 3: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ నల్లగొండలోని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సోమవారం మర్యాదపూ
భువనగిరి కలెక్టరేట్, మే2: కొవిడ్ ఉధృతి నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించి పరిస్థితులను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ అనితారామచంద్రన్ అధికారులకు సూచించా
యాదగిరిగుట్ట రూరల్, మే1: ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకూడదనే అందరితో సమానంగా ఆడిపిల్లలను ఎదగనీయాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రా రంభించారని ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గ�
మోత్కూరు, ఏప్రిల్ 30: కొవిడ్ రెండో దశ రోజు రోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో కొవిడ్ నిబంధనలను అనుసరించి గీత కార్మికుడు బైరగాని శంకర్గౌడ్ కల్లు పోస్తు�
యాదగిరిగుట్ట రూరల్, ఏప్రిల్ 30 : యాదగిరిగుట్ట మండ లం సైదాపురం గ్రామంలో మొట్టమొదటి సారిగా ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ బీర్ల శంకర్ స్వత హాగా ముందుకు వచ్చి తన సొంత ఖర్చులతో గ్రామం�
నల్లగొండ : టీవీల్లో యాంకర్ ఛాన్సులు ఇప్పిస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని, జ్యోతిష్యం పేరుతో మోసాలకు పాల్పడుతున్న కోనాల అచ్చిరెడ్డి అనే వ్యక్తిపై నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వీ. రంగనాధ్ ఆదేశాల మేరకు పోలీససు
నకిరేకల్ మున్సి‘పోల్’కు సర్వం సిద్ధం 20వార్డులు.. 93 మంది అభ్యర్థులు 40 కేంద్రాలు, 21,382మంది ఓటర్లు విధుల్లో 650 మంది సిబ్బంది, పోలీసులు నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ రేపు స్థానికంగా
చివరి దశకు గురజాల-మానాయికుంట బ్రిడ్జి పనులు హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ గ్రామాల ప్రజలు శాలిగౌరారం, ఏప్రిల్ 28 : దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారం కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి