వారి నుంచే ఇతరులకు..సెకండ్ వేవ్లో వైరస్ బలహీనమే..మ్యుటేషన్ చెందితే ఇబ్బందులు తప్పవుప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలిమందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయి..సూర్యాపేట జిల్లా వైద్యాధికారి కోటాచలంసూర్యాప�
కొవిడ్ వచ్చినా అహర్నిశలు రైతులు, జనం కోసమే తపించారుఎస్సారెస్పీ జలాలతో చెరువులు నిండాయా అని ఆరా తీశారుఅది ముఖ్యమంత్రి దార్శనికత,నిబద్ధతకు నిదర్శనంవిద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డినకిరేకల్లో మున్స�
ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి రూ.2వేలతోపాటు బియ్యం అందజేతఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులుసీఎం కేసీఆర్కు కృతజ్ఞతలురామగిరి, ఏప్రిల్ 22 : కరోనా వేళ పాఠశాలలు మూతపడి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ �
ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో 390 పడకలునల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లాలో వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది. మంగళవారం ఒక్కరోజే నల్లగొండ జి�
రెండేండ్లలో పట్టణ రూపురేఖలు మార్చుతాపని చేసే వారిని మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలిఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 21 : రెండేండ్లలో నకిరేకల్ను అన్నివిధాల అభివృద్ధి చేసి ప
నడిగూడెం/మాల్, ఏప్రిల్ 21 : సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి త్వరగా కోలుకోవాలని నడిగూడెంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెల�
దామరచర్ల, ఏప్రిల్ 20: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ డి. నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని వీర్లపాలెంలో
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 20(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లాలోనూ రాత్రి నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 8గంటల నుంచే షాపుల మూసివేత మొదలైంది. తొలి రోజు కావడంతో పోలీసులు దుకాణ
హాలియా, ఏప్రిల్ 20 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. మంగళవారం నియోజకవర్గ వ్యాప్తంగా 600 మందికి టెస్టులు నిర�
నిడమనూరు, ఏప్రిల్ 19 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. మండలంలోని వెంకటాపురంలో కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప�
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు పచ్చదనం, మెరుగైన పారిశధ్యంతో సుందరంగా.. అంతర్గత రోడ్లన్నీ సీసీగా మార్పు వైకుంఠధామం, రైతువేదికలు పూర్తి ఇంటింటికీ భగీరథ నీరు.. పంపిణీకి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు �
జిల్లాలో రోజుకు 150కి పైగానే పాజిటివ్ కేసులు మరిన్ని కేసులు పెరుగొచ్చంటున్న వైద్యులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక నల్లగొండ, ఏప్రిల్ 19 : మొదటి వేవ్లో ఎందరినో ఇబ్బందుల పాలు చేయడంతో పాటు మరెందరివో ప్రాణా�
కట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 19 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల
నేటి నుంచి బ్యాంకు ఖాతాల్లోకి రూ.2 వేలు నెలకు 25కిలోల సన్నబియ్యం రామగిరి, ఏప్రిల్ 19 : ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం మంగళవారం నుంచి వారికి అందనున్నది. ప్రతి నెలా రూ.2 వేలు, ఉచితంగా 25 కిలోల సన