ఎండాకాలంలో ఈత సరదా చిన్నారులకు ప్రాణహాని కలిగిస్తున్నది. అప్పటివరకు ఆడతూపాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గడిపిన చిన్నారులు, ఒక్కసారిగా నీటిలో పడి మృతి చెందారంటూ సమాచారం రాగానే ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిల
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో తుది పోలింగ్ శాతాన్ని అధికారులు ఆదివారం ఉదయం వెల్లడించారు. మొత్తం 346 కేంద్రాల్లో పోలింగ్ జరుగగా 86.18శాతం�
అడవిదేవులపల్లి, ఏప్రిల్ 18 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏడో విడుత మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. అడవిదేవులపల్లి మండలంలోని 13నర్సరీల్�
ఈ సంవత్సరం భారీగాపెరిగిన అడ్మిషన్లు వాట్సాప్, ఆన్లైన్లో బోధన నేటి నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపునకు అవకాశం ఉమ్మడి జిల్లాలో పదిలో 4,575, ఇంటర్మీడియట్లో3,629 మంది చేరిక రామగిరి, ఏప్రిల్ 18 : ఉమ్మడి జిల్లావ్యాప�
కట్టంగూర్(నకిరేకల్), 18 : నకిరేకల్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఆదివారం ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు ఆయా పార్టీల నుంచి 195 మంది 305 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ నుంచి 81, బీజేపీ నుంచి
మిర్యాలగూడ రూరల్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ నాయకులు ధాన్యం కల్లాల వద్దకు వెళ్లి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి హితవు పలికారు. పట్టణంలోని ఎమ్మెల్
రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్నకిరేకల్లో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో 200 మంది టీఆర్ఎస్లో చేరికకట్టంగూర్(నకిరేకల్), ఏప్రిల్ 16 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్దపీట �
డీఆర్డీఓ శేఖర్రెడ్డిత్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనపలు మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభంత్రిపురారం, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించ�
ఉపయోగంలోకి తెచ్చినటీఆర్ఎస్ ప్రభుత్వంవిశేషంగా కృషిచేసిన నోముల నర్సింహయ్యసంతోషంలో నిడమనూరువాసులునిడమనూరు, ఏప్రిల్ 16 : పాత తాలూకా కేంద్రమైన నిడమనూరు మండల కేంద్రంలో ప్రజల ఆకాంక్ష మేరకు ఆర్టీసీ ప్రయాణ
సూర్యాపేట, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో పెను మార్పులు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా సాగు పద్ధతులపై సలహాలు సూచనలు అందించేందుకు ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికన
2,20,300 మంది ఓటర్లు.. 346 పోలింగ్ కేంద్రాలువిధుల్లో 3,145 మంది సిబ్బంది.. 2,390 మంది పోలీసులుహాలియాలో ఎన్నికల సామగ్రిపంపిణీకి ఏర్పాట్లురేపు సాగర్ నియోజకవర్గంలో సెలవుపోలింగ్కు ఏర్పాట్లు పూర్తి :కలెక్టర్ ప్రశాంత�
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషిసీఎం కేసీఆర్కు ప్రజల కృతజ్ఞతలుత్రిపురారం: మండలంలోని లోక్యాతండా, మంగల్తండా, రాజేంద్రనగర్, పలుగుతండా ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా ఉండేవి. మండల కేంద్రానికి 20కి
మునుగోడు, ఏప్రిల్ 15 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కర్నాటి స్వామి, జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి కోరారు. కల్వలపల్లి, పలివెల గ�