నల్లగొండ, ఏప్రిల్ 8: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా�
రామగిరి, ఏప్రిల్ 8 : ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి అండగా నిల్చింది తెలంగాణ సర్కార్. కరోనాతో స్కూళ్లు మూతబడగా ప్రైవేట్లో పనిచేసే టీచర్లు జీతాలు లేక చాలా ఇబ�
నల్లగొండరూరల్, ఏప్రిల్ 8 : రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తొరగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగో�
సాగర్ నియోజకవర్గాన్ని ఎండబెట్టిన జానారెడ్డి ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తాం.. మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఓట్లు వేయించుకుని వెన్నుచూపం.. పెద్దవూర, ఏప్రిల్ 7 : ప్రజల కష్ట, సుఖాల్లో తోడుండేది టీఆర్ఎస్�
నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాథ్ రూ.37.73లక్షల నగదు సీజ్, 2500మంది బైండోవర్ నందికొండ, ఏప్రిల్ 7 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి సభలు, సమావేశాలు నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. న
నార్కట్పల్లి, ఏప్రిల్ 7 : ఓటరు జాబితాలపై అభ్యంతరాలుంటే తెలపాలని ఎంపీడీఓ సాంబశివరావు కోరారు. త్వరలో కొన్ని గ్రామపంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో
సాగర్ నీటి అక్రమ తరలింపునకు అడ్డుకట్ట రివర్సబుల్ టర్బైన్లతో సాగర్ జలాశయంలోకి చేరుతున్న నీరు బ్యాక్వాటర్ నిల్వతో 21కిలోమీటర్ల జలాశయం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర�
పెద్దవూర, ఏప్రిల్ 5 : కొమురం భీం స్ఫూర్తితో తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకే అధికారం అప్పగించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తండాల్లో శ�
నందికొండ, ఏప్రిల్ 5 : కాంగ్రెస్ పాలనలో నాగార్జునసాగర్ను పంచాయతీ కూడా చేయలేకపోయిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం నందికొండను మున్సిపాలిటీగా మార్చి అభివృద్ధి చేస్తున్నదని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర
మాడ్గులపల్లి, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండ
హాలియా, ఏప్రిల్ 5 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. సోమవారం హాలియాలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర�
రోడ్డు ప్రమాదాల్లో 8మంది దుర్మరణం నిడమనూరులో లారీ ఢీకొని టీఆర్ఎస్ సర్పంచ్ కుటుంబం.. మృతుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు అనుముల మండలంలో టిప్పర్ ఢీకొని ముగ్గురు యువకులు మునగాలలో ట్యాంకర్ డ్రైవర్ ని�
2013 అక్టోబర్లో..పైలిన్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తడంతో ఎగువనున్న గొలుసుకట్టు చెరువులు నిండిపోయి నిడమనూరులోని నల్లచౌట చెరువుకు ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతి కారణంగా గండి పడి కట్