పల్లె ప్రకృతివనంతోపాటు ఔషధ మొక్కల పెంపకంసీసీ రోడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణంమిషన్ భగీరథతో పోయిన ఫ్లోరైడ్ పీడ మర్రిగూడ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉండే వట్టిపల్లి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఒకప్
అరుదైన జీవ రాశుల గుర్తింపునల్లమలలో హనీబడ్గర్ నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన జంతువులు, పక్షులు సంచరిస్తున్నాయి. జంతు గణన కోసం అటవీశాఖ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో భయమంటే తెలియని పుట్టి ఎలుగు వంటికి కూడా �
పని కల్పనలో నల్లగొండ జిల్లా సెకండ్మూడో స్థానంలో సూర్యాపేటఉమ్మడి జిల్లాలో 2.73లక్షల మందికి ఉపాధిస్పెషల్ డ్రైవ్లతో లాక్డౌన్ వేళ ఊరటపని ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక�
కనగల్ : మండలంలోని తేలకంటిగూడెం గ్రామానికి చెందిన దాత రంగనాయకులు సహకారంతో సర్పంచ్ బోగరి రాంబాబు కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు మనో ధైర్య
నందికొండ, మే 25: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఆదేశించారు. హిల్కాలనీలోని కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని మంగళవారం ఆయన తనిఖీ
నల్లగొండ ప్రతినిధి, మే 24 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. తొలి దఫాగా పది రోజుల లాక్డ�
కనగల్, మే 24 : గ్రామాల్లో కరోనా మహమ్మారిన తరిమేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. అందులో భాగంగా ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నది. కనగల్ మండలం కురంప�
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు దేవరకొండ డీఎస్పీ ఆనంద్రెడ్డి మిర్యాలగూడలోనూ డ్రోన్ కెమెరా ప్రారంభం దేవరకొండ, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నట్లు డీఎస్పీ ఆ
కరోనా వేళ కత్తెర సీజన్ పంటకు డిమాండ్ టన్నుకు రూ.40వేల నుంచి రూ.65వేలు తోటల వద్దే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు సీ విటమిన్ ఉండటంతో పెరుగుతున్న అమ్మకాలు ఉమ్మడి జిల్లాలో 44వేల ఎకరాల్లో బత్తాయి సాగు నల్లగొండ
మిర్యాలగూడ రూరల్, మే23 : కరోనాపై పోరును పల్లెల్లో ఉధృతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వ
10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు.. వాహనాల సీజ్ హాలియా, మే 23 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోలీసులు లాక్డౌన్ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గ
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంపరిశోధనా నేపథ్యం.. యురేనియంపై అధ్యయనం32ఏండ్లు ప్రొఫెసర్గా సేవలునాలుగో రెగ్యులర్ వీసీగా సోమవారం బాధ్యతల స్వీకరణ ఎన్నా
నీలగిరి, మే 22 : పట్టణంలో ఓ హిందువు మృతదేహానికి సంప్రదాయ ప్రకారం ముస్లిం యువకులు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటారు. పట్టణానికి చెందిన సింగం అబ్బయ్య భార్య చంద్రమ్మ చనిపోవడంతో ఆమె తరఫున బంధువులు ఎవరూ అం�
కఠినం పేరుతో పోలీసుల ఓవరాక్షన్లాక్డౌన్ మినహాయింపు ఉన్న వారిపైనా ప్రతాపంవిద్యుత్, మెడికల్, మీడియా సిబ్బందికి లాఠీ దెబ్బలుఐడీ కార్డులనూ పరిగణలోకి తీసుకోని వైనంవిద్యుత్, మెడికల్ సిబ్బంది ఆందోళనమ