కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లోనే దరఖాస్తులు 2020-21 మొదటి సంవత్సరం విద్యార్థులకు అవకాశం జూలై 5వరకు చివరి గడువు రామగిరి, జూన్ 8 : కరోనా నేపథ్యంలో 2020-21 ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో చేరే విద్యార్థులు తమకు నచ్చి�
రైతన్నకు కలిసొస్తున్న పచ్చి కటింగ్ యాసంగిలో మంచి ధర పలికిన ధాన్యం మిల్లుకు తీసుకెళ్లిన వెంటనే విక్రయం పంట కాలం తక్కువ, దిగుబడి ఎక్కువ నాన్ ఆయకట్టులోనూ పెరిగిన ఆసక్తి జీనెక్స్ సీడ్స్.. పూజిత వెరైటీ మ�
చేపలు తింటే ఆరోగ్యంచేపల్లో కొర్రమీను రుచి స్పెషల్ఆలేరు టౌన్, జూన్ 7: సంపూర్ణ ఆరోగ్యానికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. మాంసాహారం లో చేపలు అంటే స్పెషల్. చేపలు తీసుకుంటే ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. నేటి నుం
బొమ్మలరామారం, జూన్6: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశ�
పదో వసంతంలోకి నమస్తే తెలంగాణ ప్రతి అక్షరం తెలంగాణ పక్షమే ఉద్యమానికి కొండంత అండగా అక్షర సమరం సీమాంధ్ర పాలకుల కుట్రలను తిప్పికొడుతూ మన ఆకాంక్షలకు ప్రాధాన్యం శ్రీశైలం నుంచి పులిచింతల దాకా అన్యాయాలను ఎలుగ
24 గంటలూ తయారీ, సరఫరా గాలి నుంచే స్వచ్ఛమైన ఆక్సిజన్ రాష్ట్రంలోనే ప్రథమం అందుబాటులోకి తెచ్చిన ఎన్హెచ్ఏఐ, డీఆర్డీఓ తెలంగాణ వైద్యారోగ్య సదుపాయాల కల్పన సంస్థ పర్యవేక్షణ సూర్యాపేట, దేవరకొండ ఆస్పత్రుల్లో
కనగల్, జూన్ 4 : ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని దోరెపల్లి ఉప సర్పంచ్ దాసరి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో కరోనా పేషెంట్ల ఇండ్లకు ఆయన వెళ్లి వారి ఆరోగ్య పరిస్�
జిల్లాలో 7.40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రైతులకు రూ.1000 కోట్లు చెల్లింపు నల్లగొండ అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ గుర్రంపోడ్, జూన్ 4 : ధాన్యం కొనుగోళ్లను మూడు రోజుల్లో పూర్తి చేస్తామని జిల్లా అదన�