రామగిరి/నీలగిరి, జూన్ 23 : ప్రజాసేవలో కమ్యూనిస్టులు ముందుండడం అభినందనీయమని ఎస్పీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండలో సీపీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ అండ్ �
విధులకు హాజరుకానున్నఉపాధ్యాయులు రెండు నెలల విరామం తర్వాత జూలై 1నుంచి విద్యార్థులు రామగిరి, జూన్ 22 : ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ నెల 25 నుంచి విధులకు హాజరుకానున్నారు. రెండునెలల విరామం తర్వాత టీచర్లు పాఠశాలల బాట
మద్దిరాల, జూన్ 22 : మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన విద్యార్థిని జి.ఉమ(21) మంగళవారం హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో ఆత్మహత్య చేసుకుంది. బీ ఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న ఉమ తానుంటున్న గదిలో ఉరే�
త్రిపురారం, జూన్21 : మహిళాభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని, వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. మండలంలోని �
ఇచ్చిన మాటకు కట్టుబడి నేడు పర్యటన అంకాపూర్ తరహాలో అభివృద్ధి కార్యాచరణ సహపంక్తి భోజనం.. అభివృద్ధిపై గ్రామసభ సీఎం రాకతో గ్రామస్తుల్లో ఆనందోత్సాహాలు “తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మూల పురుషుడు, సీఎం కేసీఆ�
నీలగిరి,జూన్ 21 యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని రోజు వారీగా యోగా చేస్తే మానసికంగా ప్రశాంతతతో పాటు శరీర నిర్మాణంలో మార్పు వస్తుందని జిల్లా జైలు సూపరింటెండెంట్ లకావత్ దేవ్లా అన్నారు. ప్రపంచ యోగా �
నల్లగొండ జిల్లాకు పెద్దఎత్తున నిధులు ధన్యవాద సభలో ఇచ్చిన హామీ అమలు ప్రతి పంచాయతీకీ రూ.20 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షలు నల్లగొండ మున్సిపాలిటీ రూ.10కోట్లు, మిర్యాలగూడకు రూ.5 కోట్లు మిగిలిన 6 మున్సిపాలిటీ�
పెండ్లింట తగ్గిన ఆడంబరం కరోనా పరిస్థితుల్లో సాదాసీదాగా తతంగం ఇరు కుటుంబాలకు భారీగా తప్పుతున్న ఖర్చులు, అప్పులు కరోనా కారణంగా పెండ్లి ఖర్చులు భారీగా తగ్గిపోయినా.. వాటిపైనే ఆధారపడి ఉపాధి పొందే వారికి ఆదా�
మోత్కూరు, జూన్19: మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నగదు ప్రోత్సాహాన్ని పంపిణీ చేయగా, శనివారం దత్తప్పగూడెంలో జరిగిన కార్యక్రమంలో మోత్కూరు రైతు
సిరులు కురిపిస్తున్న వాణిజ్య పంటల మార్పిడి దేవరకొండ ప్రాంతంలో యాసంగిలో పల్లి వెల్లువ బోర్లు, బావుల కింద పెద్దఎత్తున సాగు రైతుల వద్దకే వచ్చి వ్యాపారుల కొనుగోళ్లు బావులు, బోర్లు.. ఏ మాత్రం నీటి ఆనవాళ్లున్�
దరఖాస్తుల వెరిఫికేషన్ త్వరగా పూర్తిచేయాలి దేశంలోనే రికార్డు స్థాయిలో మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మద్దతు ధర అందిస్తున్న ఏకైన రాష్ట్రం తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల నల్లగొండ, జూన్ 18 : రేషన్ కార్�
పట్టణానికి వన్నెతెస్తున్న మినీ ట్యాంక్బండ్ పందిళ్లపల్లి చెరువు కట్టపై రూ.6.58కోట్లతో పనులు విశాలమైన బతుకమ్మ ఘాట్, బోటింగ్ పార్క్ కాకతీయుల కాలం నాటి చెరువు ఆధునిక హంగులు అద్దుకుంటున్నది. సుమారు 2కిలో