కాంగ్రెస్ హయాంలో కులవృత్తులు ధ్వంసం టీఆర్ఎస్తోనే పూర్వవైభవం మంత్రి తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 12: జానారెడ్డి 17 ఏండ్లు మంత్రిగా పని చేసినా సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని పశుసం�
వెనుకబాటుకు జానారెడ్డే కారణం | నాగార్జున సాగర్ నియోజకవర్గం వెనుకబాటుకు కాంగ్రెస్ నేత జానారెడ్డే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. 30 ఏండ్లు మంత్రిగా ఉన్న జానారెడ్డి సాగర్ నియోజకవర్గానికి ఏం చేశా�
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్�
35ఏండ్లు ఎమ్మెల్యే, 17ఏండ్లు మంత్రిగా ఏం చెయ్యలే ఏనాడైనా నియోజకవర్గం గురించి ఆలోచించాడా? ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూటి ప్రశ్న ఏడాదిన్నరలోగా నెల్లికల్ లిఫ్టు పూర్తి చేయిస్తా లేకుంటే పదవిక�
హాలియాలో సభాస్థలిని పరిశీలించిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా హాలియా, ఏప్రిల్ 11 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియాలో ఈ నెల 14న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా జరుగ
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల కానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదికగా ప్రజలతో #askktr పేరి�
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన
బీసీ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య పిలుపు హాలియాలో బీసీ, ఎంబీసీల సమావేశం హాలియా, ఏప్రిల్ 10 : సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపిం�
బహిరంగ సభతో కార్యకర్తల్లో మరింత జోష్ టీఆర్ఎస్ గెలుపుతోనే అన్నిరంగాల్లో అభివృద్ధి శాసనమండలి విప్ పల్లా రాజేశ్వర్రెడ్డి సీఎం బహిరంగ సభా స్థలం పరిశీలన హాలియా, ఏప్రిల్ 9: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప�
బీజేపీ| బీజేపీ నేతలు రాజ్యాంగ విరుద్ధంగా, వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సాగర్ ఉపఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. టీఆర్ఎస్పై చార్జిషీట్ విడుదల చేస�
బయటి నుంచి కొనాల్సిన పనిలేదు జెన్కో సీఎండీ ప్రభాకర్రావు నందికొండ, ఏప్రిల్ 8: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని వనరులను వినియోగిస్తూ మిగులు విద్యుత్తు ఉత్పత్తిని చేపడుతున్నామని, ఇతర రాష్ర్ట�