వ్యూహాత్మక ప్రచారంలో టీఆర్ఎస్భగత్కు మద్దతుగా బహుజన సమ్మేళనంక్షేత్రస్థాయి ప్రచారంలోకి కుల సంఘాలు హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారం హోరెత్తుతున్నది. టీఆర్ఎస�
ఇక్కడి ప్రజలు అదే విశ్వసిస్తున్నారుఅందుకే 2018లో జానారెడ్డిని తిరస్కరించారుజానా ఏడుసార్లు గెలువడమే శాపమైందిసాగర్లో నోముల భగత్ విజయం ఖాయం‘నమస్తే తెలంగాణ’ ఇంటర్యూలో మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఏప్�
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. శనివారం 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
బీజేపీకి డిపాజిట్ కూడా రాదుజానారెడ్డిని 2018లోనే తిరస్కరించారుసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపుమంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ హాలియా, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేప�
తొలి ప్రచారంలోనే జనాల్లేక వెనుదిరిగిన జానావెంట మిగిలింది ఇద్దరు నాయకులేఏం చేశారో రెండు నిమిషాలు కూడా చెప్పలేదుపూల్యాతండాలో కాంగ్రెస్ అభ్యర్థికి చేదు అనుభవంఅదే తండా టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కా�
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తనకే గనుక ఓటు హక్కు ఉంటే తన ఓటు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్కేనని ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ అన్నారు. చిరుతపులితో నోముల భగత్ కలిసి నడిచే వీడియ�
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీ చేస్తున్న నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తె
నల్లగొండ : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్కు మద్దతుగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్ నాయక్, ఎ
నోముల భగత్ | నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ విద్యావంతుడని,
జానారెడ్డి | నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డికి ‘కుంజర యూధంబు…దోమ కుత్తుక జొచ్చెన్..’ అనే పరిస్థితి తలెత్తుతున్నదా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీఆర
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే బీజేపీ చతికిలపడిందని, ప్రజలకు కా
టీఆర్ఎస్లో చేరిన కడారి అంజయ్య యాదవ్ | నాగార్జున సాగర్ బీజేపీ కీలక నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.