టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) డైరెక్షన్ లో ప్రాజెక్టు కే (ProjectK) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టులో అందాల తార సమంత అక్కినేని (Samantha) నటించబోతుం�
ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్ సినిమా అంటే లొకేషన్ల విషయంలో ఇంకెంత కేర్ ఉండాలి. అలాంటిది ప్రభాస్ రాబోయే సినిమా షూటింగ్ దాదాపుగా ఒకే చోట జరగబోతోంది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ 21వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే కీ రోల్స్ లో నటిస్తున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ భారీ వ్యయంతో పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. దీపికాపడుకోన్ కథానాయిక. బిగ్ బి అమితాబ్బచ్చన్ కీలక పాత�
గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి �
దర్శకుడు నాగ్అశ్విన్ సింపుల్గా కనిపిస్తారు. మినిమలిస్టిక్ లైఫ్ను (సాధారణ జీవితం) ఇష్టపడతారు. ఆయన ఆహార్యం మొదలుకొని జీవనశైలి వరకు ఎక్కడా హంగుఆర్భాటాలు అస్సలు కనిపించవు. అయితే సినిమాలపరంగా మాత్రం ఆ�