నైపితా: మయన్మార్ నేత ఆంగ్సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. అక్రమ రీతిలో వాకీటాకీలు కలిగి ఉన్న కేసులో ఆమెకు ఈ శిక్షను వేశారు. కోవిడ్19 నిబంధనలు కూడా అతిక్రమించినట్లు సూకీపై ఆరోపణలు �
నెపితా: అమెరికాకు చెందిన జర్నలిస్టు డానీ ఫెన్స్టర్కు మయన్మార్ సైనిక కోర్టు 11 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఫెన్స్టర్ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మయన్మార్ సై
నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టుకు హాజరుకాలేకపోయారు. ఆరోగ్య కారణాల చేత కోర్టుకు రాలేకపోయినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. వాహనాల్లో తిరిగి చాలా రోజులు అవుతున్న కారణంగా.. ఆరో�
Myanmar Finance : మయన్మార్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. డబ్బు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్డ్రా చేసేందుకు జనం పడిగాపులు పడుతున్నారు. ఇదే అదనుగా కమిషన్ ఏజెంట్�
నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై కొత్తగా అవినీతి ఆరోపణలు నమోదు అయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా ద్రువీకరించింది. తన హోదాను వాడుకుంటూ.. సూకీ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని యాంటీ క
మయన్మార్లో అంతర్యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమిగి హెచ్చరించింది. మిలిటరీ జుంటాకు వ్యతిరేకంగా ప్రజలు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారని, నిరసనకారులు ఇంట్లో తయారుచేసుకుంటున్న ఆయుధా�
నైపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆమె తొలిసారి కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హ�
మయన్మార్లో హింస కొనసాగుతున్నది. తాజా సంఘటనలో పార్సిల్ బాంబు పేలి ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) ఎంపి థెట్ విన్ హేలింగ్ కూడా ఉన్నాడు
నెపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీపై కొత్త నేరాభియోగం నమోదు అయ్యింది. జుంటా సైన్యం ఆమెపై కొత్త కేసును బుక్ చేసినట్లు ఆమె తరపు న్యాయవాది తెలిపారు. 75 ఏళ్ల సూకీని గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే.
నెపితా: మయన్మార్ సైన్యం నిరసనకారులను అణిచివేస్తున్నది. కొన్ని చోట్ల ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది. ఆన్లైన్ సైన్యాన్ని విమర్శిస్తున్నవారిని అరెస్టు చేస్తున్నారు. జుంటా అధికారులు విచక్షణా�
నెపితా: మయన్మార్లో సైనిక ఊచకోతలో మరణించిన వారి సంఖ్య 500 దాటింది. స్థానిక ప్రభుత్వాన్ని ఆధీనంలోకి తీసుకున్న జుంటా సైనికులు.. అక్కడ భారీ స్థాయిలో హింసకు పాల్పడుతున్నారు.ఆంగ్ సాన్ సూకీ పార్టీ నేతృ