సైదాపూర్ మండలంలోని వెన్నెంపల్లి సహకార సంఘానికి బుధవారం 450 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం సుమారు 4 గంటలనుండి క్యూ కట్టారు. యూరియా కొరత తో రైతున్నలు ఉదయం నుండే లైన్ కట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని, కేసీఆర్ పేరు చెబితేనే ఓటు వేసే పరిస్థితి ఉందని జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత-సురేష్ అన్నారు.
అంగన్ వాడీ కేంద్రాల ద్వారా తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి కాళిందిని అన్నారు.
speaking Marathi must | మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడటం తప్పనిసరి అని ఆ రాష్ట్ర మంత్రి యోగేష్ కదమ్ అన్నారు. మరాఠీ భాషను అగౌరవపరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆర్మూర్ ట్రాఫిక్ ఎస్సై రఘుపతి సూచించారు. పట్టణంలోని బృంధావన్ థియేటర్ వద్ద ఆయన మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలు
తెలంగాణ యువకులు వర్క్ పర్మిట్ ఉంటేనే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు, ఓమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అ న్నారు. బు�
పల్లెప్రగతి పనుల్లో ప్రజలంతా కలిసికట్టుగా పాల్గొని పల్లెలను అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ శశాంక సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని తిర్మలాపురం గ్రామంలో పల్లెప్రగతి పనులను పర్యవేక్షించారు. ముందుగా
ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో