శుక్రవారం జరిగిన ‘డాకు మహారాజ్' విజయోత్సవ సమావేశంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు తమన్ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. సినిమా ఇండస్ట్రీ గురించి సోషల్మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతున్నదని ఆయన ఆవేదన �
బాలకృష్ణ నటించిన సినిమా ‘వీరసింహారెడ్డి’. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందించారు. శృతి హాసన్ నాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.
ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు థమన్ పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్లో మొకలు నాటారు. అనంతరం థమన్ మాట్లాడుతూ…‘ఒక మొక్క నాటిత�
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇప్పుడు దూసుకెళ్తున్నాడు. కొత్త సినిమా అనౌన్స్ అయిందంటే చాలు.. మ్యూజిక్ డైరెక్టర్ పేరు థమన్ అనే కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే వకీల్సాబ్, యువరత్న వంటి సినిమాలతో హ