మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్పై ప్రభుత్వం దాగుడు మూతలాడుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. సీవరేజ్ లైన్ల నిర్మాణానికి రూ.4100 కోట్ల డీపీఆర్ సమర్పించామని ప్రభుత్వం చెప్పడం విడ్డూరమని విమర్శి�
లక్షల కోట్ల ప్రాజెక్టు.. వేలమంది నిర్వాసితులు, అయినా రెవెన్యూ నుంచి పట్టణాభివృద్ధిశాఖ వరకు ప్రధాన శాఖలన్నీ సీఎం రేవంత్రెడ్డి కలల మూసీ ప్రాజెక్టు కోసం పరితపిస్తున్నాయి. వివరాలను గోప్యం గా ఉంచుతున్న అధి�