మూసీ పరీవాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించాలని, కాబట్టి అక్కడున్న ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలామంది ఇప్పటికే ఇండ్లు ఖాళీ చ�
58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వల
మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే దేశ, విదేశాల్లో పర్యటించి పలు నగరాల మధ్య ఉన్న నదుల తీరంలో చేపట్టిన ప్రాజెక్టులను అధికారులతో పాటు సాక్షాత్�
మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. జంట జలశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల కింది భాగం నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసీ నదుల తీర
మూసి ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత | విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రమే అధికారులు ఏ క్షణమైనా నా మూసి గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తా