ముషీరాబాద్లోని కశిష్ ఫంక్షన్ హాల్లో బీజేపీ సీఎస్ఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రధాని మోదీ పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమంలో బుధవారం తోపులాట, తొక్కీసలాట, ఘర్షణ చోటుచేసుకున్నది.
Fire accident | ముషీరాబాద్(Mushirabad) మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్( Metro station) వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Transformer)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఆసిఫ్నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మెహిదీపట్నం సీబీడీ ఏడీఓ బుధవారం ప్రకటనలో తెలిపారు.
కలుషిత నీరు సరఫరా అవుతుందన్న సమాచారంతో బస్తీకి వెళ్లిన జలమండలి అధికారిపై స్థానికులు దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్ నీటి సమస్యను పర
ముషీరాబాద్ నియోజకవర్గంలో ట్రాఫిక్ ఇక్కట్లను తొలగించడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు ఖర్చుచేసి స్టీలు వంతెన నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి స్టీలు వంతెన నిర్�