మిత్రుడిని చంపినందుకు ప్రతీకారంగా అతని మిత్రులు నిందితుడిని హత్య చేసి తమ పగ తీర్చుకున్నారు. అనంతరం రక్తపు మరకలతో ఉన్న కత్తులు, చేతులను చూపుతూ.. నృత్యాలు చేస్తూ , కేరింతలు కొడుతూ.. బైక్పై ఊరేగుతూ సంబురాలు �
ఢిల్లీలో నూతన విద్యా విధానానికి కృషి చేసిన మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను కరడుగట్టిన ఖైదీలు ఉండే తీహార్ జైలు-1 వార్డులో ఉంచారని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు.
బిల్కిస్ కేసు దోషుల విడుదలలో మరో విస్తుగొల్పే అంశం.. కమిటీలోని 10 మందిలో ఐదుగురు బీజేపీకి చెందిన వారే గోద్రా, ఆగస్టు 19: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విస్తుగొల్పే క�