Appala Raju | ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని నరికి చంపిన అప్పలరాజు అనే హంతకుడికి విశాఖ న్యాయస్థానం మరణశిక్ష విధించింది. 2021 ఏప్రిల్ 15న విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఇద్దరు పిల్లలు సహా ఒకే కుటుంబానికి �
Supreme Court | దేశ రాజధాని ఏరియా (National capital Area) లో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు పిల్లలను రక్షించాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించింది. ఈ సందర్భంగా పిల్లల అక్రమ రవాణా (Child trafficking ) పై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్
హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని ఓ కుమారుడు హత్యచేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. స్థానిక ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లం మండల కేంద్రానికి చెందిన
double murder | తనకు దూరంగా ఉంటుందన్న ఆగ్రహంతో మహిళను కత్తితో పొడిచి ఒక వ్యక్తి హత్య చేశాడు. కుమార్తె కోసం వచ్చిన ఆమె తల్లి రాయితో తలపై కొట్టి అతడ్ని చంపింది. జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులను పోలీసులు మట్టుబెట్టారు. బుధవారం అమృత్సర్లో హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగరూప్సింగ్ రూపా, మన్ప్రీత్�