యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపో మేనేజర్గా సీహెచ్.మురళీ కృష్ణ గురువారం బాద్యతలు స్వీకరించారు. గద్వాల్ ఆర్టీసీ డిపో మేనేజర్గా పని చేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ మేనేజర్ గా విధుల్లో ఉన్న శ్రీనివ�
సెలూన్లకు, ధోబీఘాట్లకు గత ప్రభు త్వం ఇచ్చిన 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వానికి నాయీబ్రాహ్మణ సేవా సంఘం విజ్ఞప్తి చేసింది.
నిఖితా శ్రీ, పృథ్వీ, నాగమహేష్, జయవాణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘భ్రమర’ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది. టీవీ రవి నారాయణన్ దర్శకుడు. బి.మురళీకృష్ణ నిర్మాత.
పర్యావరణానికి గొడ్డలిపెట్టు గా మారిన ప్లాస్టిక్ వస్తువు ల వాడకం తగ్గించాలని ప ర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ సమాజంలో మార్పు రావడంలేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ బదు లు వెదురుతో ఎన్నో ఉపకరణాలు, బొమ్�