Murali Naik | సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం (Pakistan Army) జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన భారత జవాన్ ముదావత్ మురళీ నాయక్ (Mudavath Murali Naik) కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhrapradesh Govt) రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిం�
Murali Naik | ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన భారత సైనికుడు మురళీ నాయక్ త్యాగం దేశం మరువలేనిదని తుర్కయంజాల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోశికె అయిలయ్య అన్నారు.
Bala Krishna | పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకలు ప్రాణాలు కోల్పోవడంతో భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం డ్రోన్లు, యుద్ధ విమానాలను మనదేశం పైకి ప్రయోగించింది.
Tribute | భారత్, పాకిస్థాన్ యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులు మురళినాయక్ , సచిన్యాదవ్ లకు కడ్తాల్ మండల కేంద్రంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్నాయక్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించ�
India Pakistan Tension | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబ�