కాలనీ సమస్యలను వార్డు సభ్యులు వార్డు ఆఫీసర్ దృష్టికి తీసుకువస్తే వాటిని సత్వరమే పరిష్కరిస్తారని ఆలేరు మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం ఆలేరు పట్టణంలోని 7వ వార్డు కార్యాలయాన్ని ఆయ
పట్టణంలోని మహ్మద్ ఖాసీం బస్తీ స్క్రాప్ దుకాణాన్ని శాశ్వతంగా తరలిస్తారా.. లేక ఎప్పటిలాగే జరిమానా విధించి వదిలేస్తారా అని ఆయా బస్తీల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగు నీటిని సరఫరా చేసే ట్యాంక్లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. మూడు రోజులుగా మున్సిపల్ అధికారులు ఈ నీటినే ప్రజలకు సరఫరా చేశారు. మున్సిపల్, ఎన్ఎస్పీ అధికారులు పొంత�
ప్రభుత్వ సంస్థల నుంచి రావాల్సిన మొండి బకాయిల వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శుక్రవారం ఒక్క రోజే రూ.86 లక్షల ఆస్తి పన్ను వసూలు చేశారు.
జిల్లా వ్యాప్తంగా గురువారం ముందస్తుగా మహిళా దినోత్సవం నిర్వహించారు. కాగా, నగరంలోని ఎస్సారార్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో లావెండర్ బ్యూటీ జోన్ వ్యవస్థాపకురాలు ఉమారాణి, శివసాయి హోమ్ ఫుడ్స్ వ్యవ�
నందికొండ మున్సిపాలిటీలోని చెత్త వాహనాలు కదలడం లేదు. డీజిల్కు డబ్బులు లేని కారణంగా రెండు నెలలుగా మున్సిపల్ కార్యాలయానికే పరిమితమయ్యాయి. దాంతో కాలనీల్లో చెత్త పేరుకుపోయి ప్రజలు దుర్వాసనతో కాలం వెళ్లద�