ఈనెల 16న ప్రపంచ దేశాల నుంచి పాలమూరు జిల్లా పర్యటనకు 22 మంది సుందరీమణుల వస్తున్నారని జోగుళాంబ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. వీరి పర్యటన నేపథ్యంలో మూడంచల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
జిన్నారంలో శివలింగాన్ని కోతులు తోసివేయడంతో ధ్వంసమైనట్లు మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిన్నారం ఘటనపై పోలీసు శాఖ సమగ్ర వి�
జడ్చర్ల పోలీస్ స్టేషన్ను సోమవారం మల్టీజోన్-2 ఐజీ సత్యనాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది వివరాలు సీఐ ఆదిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలు తీర్చడాని�
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ స్ప
శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అమీన్ఫూర్ పోలీస్స్టేషన్ను ఆయన జిల్లా ఎస్పీ రూపేశ్తో కలసి తనిఖీ చేశారు. ఐజీ స�
బీఆర్ఎస్ నేత బొడ్డు శ్రీధర్రెడ్డిని హత్య చేసిన నిందితులను త్వరలో పట్టుకుంటామని మల్ట్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్రెడ్డి ఇ�