భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో వైభవంగా ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాయమ్య బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు తెల్లవారుజామున ఆలయ తల
ముక్కోటి ఏకాదశి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంతోపాటు అన్ని ఆలయాల్లో సోమవార�
Yadadri | వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో స్వామివారు ఉత్తదారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 6.48 గంటలకు అర్చకులు స్వామివారికి ప్రత్యేక
రెండేళ్ల కరోనా తర్వాత భక్తుల సమక్షంలో జరిగే ముక్కోటి ఉత్సవాలను తిలకించి తరించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు.
Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల