లైబీరియాకు చెందిన భారీ నౌక ‘ఎంఎస్సీ’ కేరళ తీరంలో నీట మునిగింది. దీంతో తీరం వెంబడి పెద్ద మొత్తంలో చమురు, ఇతర రసాయనాలు లీక్ అయ్యే ప్రమాదముందని కేరళ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
స్వరాష్ట్రంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నది. ప్రభుత్వం అధిక నిధులు ఇస్తుండడంతో కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఆధునిక వసతులతో భవన నిర్మాణాలు చేపట్టగా.. కొత్త కోర్సులు అందు
ఉన్నత విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్�
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన కూకట్పల్లి వైజంక్షన్ సమీపంలోని మెట్రోట�
వరంగల్ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 26వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో రిజ�