Farmers | ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసమే భూ భారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. ప్రతీ రైతు తమ సమస్యలను నేరుగా భూ భారతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.
Revenue Conferences | రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి గురువారం రామాయంపేట మండలం ఝాన్సిలింగాపూర్, సదాశివనగర్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ప్రారంభించి భూ భారతికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు.
ఈ నెల 3వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి. భూభారతికి సంబంధించిన అంశాలను రెవెన్యూ సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
MRO Rajinikumari | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
MRO Rajinikumari | రైస్మిల్లులో ధాన్యం నిల్వ ఉంచకూడదని రైస్ మిల్ యజమానికి సూచించారు. లారీ మిల్లుకు రాగానే వెంటనే అన్లోడ్ చేసి రికార్డులో నమోదు చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడా కూడా రైస్మిల్లులో ధాన్యం ఉండ�
Farmers | ఇవాళ రామాయంపేట పట్టణంతోపాటు డి ధర్మారం తదితర గ్రామాలలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ రజినీకుమారి సందర్శించి అక్కడ ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడ్లు మంచిగా ఎండితేనే మ్యాచర్ వ�