గ్రామాల దేశాభివృద్ధి సాధ్యమని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం కేశంపేట మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో క�
పైసా ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లెలగూడలో తెలం�
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తుండడంతో యావత్తు దేశమంతా మన వైపు చూస్తున్నది..’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల �
రాష్ట్రంలోని అన్ని గ్రా మాల్లో సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కోడుగల్లో మంగళవారం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి ఎమ్మె ల్యే పలు అభివృద
ప్రభుత్వ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల బాగుపై లేదు కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డ ఎంపీ శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, నవంబర్ 12 : ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంపై ఉన్న సోయి రైతుల శ�
జడ్చర్ల| జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావెరమ్మపేట ను�