‘దేశంలో మోదీ వేవ్ లేదు’ అంటూ సినీ నటి, మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణా చేసినట్టుగా పేర్కొంటున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమరావతిలో సోమవారం జరిగిన సభలో ఆమె మాట్లాడుత�
MP Navneet Rana | నకిలీ కుల ధ్రువీకరణ పత్రం కేసులో లోక్సభ ఎంపీ నవనీత్ రాణా, ఆయన తండ్రిపై ముంబై కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇంతకు ముందు సెప్టెంబర్లోనూ కోర్టు ఎంపీతో పాటు ఆమె తండ్రిపై వ�
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రాణా, రవి రాణా దంపతులపై ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు బెయిల్ షరతులను ఉల్లంఘించారని, బెయిల్ను రద్దు చేయాలని ఆరోపిస్తూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. హనుమ
ముంబై : అమరావతి ఎంపీ నవనీత్ రవిరాణా దంపతుల కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ కేసులో ఈ నెల 16న విచారణ జరుగనున్నది. ఇద్దరు నేతలు ఇవాళ బోరువాలి కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా.. వ్యక్తిగత హాజరు ను
న్యూఢిల్లీ : మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చంపేస్తామంటూ చేస్తామంటూ బెదిరింపులకు
MP Navneet Rana | ఎంపీ నవనీత్ రాణా హనుమాన్ చాలీసా పఠించారు. అయితే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. ఇటీవలే బెయిల్పై విడుదలైన అమరావతి ఎంపీ నవనీత్ రాణా (MP Navneet Rana) దంపతులు
ముంబై: స్వతంత్య్ర ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవి రాణాకు ఇవాళ ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని ప్రకటించిన నేపథ�
ముంబై, ఏప్రిల్ 23: ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వివిధ గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. మహారాష్
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం