పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకుందామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. �
చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉద్యమ నేత దేశమళ్ల ఆంజనేయులు గురువారం సొంత గూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రగతిభవన్కు ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డితో కలిసి వెళ్లి సీఎం కే�
కేంద్ర ప్రభుత్వం మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ను ఈ ఏడాది (2022-23)కి రద్దు చేసిందని, మైనార్టీ విద్యార్థులకు దీనిని వెంటనే మంజూరు చేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి డిమాండ్ చేశారు.