బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి.. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గురువారం ఖమ్మం కలెక్�
కృష్ణానదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ మంగళవారం నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్�
సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనాన్ని హెటిరో సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్మే మట్టా రాగమయితో కలిసి ప్రారంభి
సమాజ సేవకే అంకితమవుతానని, పేదలకు విద్య, వైద్య, ఉద్యోగరంగాల్లో సహాయం చేస్తానని రాజ్యసభ సభ్యుడు, హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని మొగిలి పాపిరెడ్డి కన్వెన్షన్ హాల్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని వరద బాధితులకు రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి అండగా నిలిచారు. బూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లో అనేక గ్రామాలు నీటమునగడంతో అక్క