Balakrishna | టాలీవుడ్ నిర్మాతల మండలి నేడు సీనియర్ నటుడు తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టాలీవుడ్కు బాలయ్య ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో పాటు అసెంబ్లీ ఎన్�
మెగాస్టార్ చిరంజీవి, మాస్మహారాజ రవితేజ హీరోలుగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రం కొన్ని సెంటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ హైదరాబాద్లో ద్విశతదినోత్సవ వేడుకను నిర
చిత్రసీమలో తెలివైన వారితో పాటు అబద్దాల ముసుగేసుకున్న ఫేక్ పీపుల్ చాలా మంది ఉంటారని చెప్పింది అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా. ప్రస్తుతం గ్లోబల్స్టార్గా చలామణి అవుతున్నదీ భామ.
కొన్నిసార్లు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సినిమాలు చేస్తున్నా ఆదరణ తగ్గిపోతుంటుంది. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసినా..బాక్సాపీస్ వద్ద ఫలితం ఎలా ఉ�
మూవీ ఆరిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరుగనున్నాయి. ‘మా’ కోసం సొంత భవన నిర్మాణమే ప్రధాన ఎజెండాగా అధ్యక్ష పోటీదారులంతా ప్రచారం చేస్తున్నారు. ‘మా’ భవన నిర్మాణ కల త్వరలో నిజం కాబోతుందని �
‘ఏపీ ప్రభుత్వంతో త్వరలో జరుపబోయే సమావేశంలో చర్చించబోయే అంశాల గురించి సోమవారం అగ్రనటుడు చిరంజీవి ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ చర్చలకు వారికి ఆప్తులైన పది, పదిహేనుమంది మినహా ఇండస్ట్రీలోని ఎవరిన�
దాదాపు మూడు నెలల విరామం తర్వాత థియేటర్లలో బొమ్మ పడబోతున్నది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్స్ పునఃప్రారంభంకాబోతున్నాయి. కరోనా సెకండ్వేవ్ ఉధృతితో ఏప్రిల్ నెలలో థియేటర్లు మూతపడ్డా�