AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు, ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ను విడుదల చేశారు.
‘బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్-2024’ దేశానికి ఎంతో ప్రయోజనకరమని, అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ మద్దతునిస్తున్నదని బీఆర్ఎస్ ఎంపీ, రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్ర వెల్లడించారు. ఎగు�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న సందర్భంగా జూలై 19న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నదని అధికారిక వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి. ఈనెల 20న మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశా�
న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలద
దేశంలోని ఉన్నత విద్య మొత్తాన్ని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్న లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదే ఆచరణలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.