కష్టకాలంలో పార్టీతో ఉన్న నాయకులకు అధిష్ఠానం సముచిత ప్రాధాన్యమిస్తుందని.. ఈ విషయంలో అధైర్యపడొద్దని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడి అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటా లు చేస్తూ ప్రజలకు భరో�
జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్ మహా నగరానికి చేరువలో ఉండడంతో మొయినాబాద్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. ప్రకటించిన విధంగానే మున్సిపాలిటీ ప్రక్రియ కూడా అధికారికంగా పూర్తి చే�