గ్రామాల్లోని రైతులు ఆధునిక పద్ధతుల్లో పసుపు పంటను సాగు చేయాలని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మండలంలో కొత్తదాంరాజ్పల్లి గ్రామంలోని రైతువేదిక కార్యాలయంలో కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద�
Modern Methods | రైతులు సాంప్రదాయ విధానాలు వీడి ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు.
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యావసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. రెడ్లవాడలో కుప్పల బాలరాజు వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం యంత్రాలతో వరినాట్లు వేసే విధానంపై రై�
ఆధునిక పద్ధతిలో సాగు చేయడం వల్ల మంచి లాభాలు ఉంటాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(డీఏవో) విజయనిర్మల అన్నారు. నేలకొండపల్లిలోని వాసవీ భవన్లో భక్తరామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రైతు అవగాహన కార్�
వ్యవసాయ సాగులో ఆధునిక పద్ధతులను అవలంబించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఓవైపు కూలీల కొరత వెంటాడుతుండగా, మరోవైపు సమయం ఆదా కావాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా వస్తున్న యంత్రాలను వినియోగిస్తున్నా
ఆధునిక సాంకేతిక రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ఐఐటీ హైదరాబాద్ కృషి చేయనున్నది. దీనికోసం జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో ఐఐటీ హైదరాబాద్ గురువారం ఎంవోయూ కుదుర్చుకొన్నది. స్మార్ట్ ఇండియన్ హైవేస్లో భాగంగ�