Mobile tower | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని సఫ్దర్గంజ్ ఏరియా (Safdarganj area) లో ఆదివారం తెల్లవారుజామున మొబైల్ టవర్ (Mobile tower) కూలిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు అక్కడున్న 100 అడుగుల ఎత్తయిన భారీ మొబైల్ టవర్ కుప్పకూలిం
Rajasthan: రాజస్థాన్లోని మీనా కులానికి చెందిన ఇద్దరు.. జైపూర్లో ఓ మొబైల్ టవర్ ఎక్కారు. తమ కులానికి చెందిన అమ్మాయిని రేప్, మర్డర్ చేసిన కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ఇద్దరూ టవర్
బిహార్లో నేరగాళ్లు, దొంగలు పేట్రేగిపోతున్నారు. తాజా ఘటనలో టెలికాం వర్కర్ల పేరుతో దొంగలు భారీ స్కెచ్ వేశారు. పట్నాలో టెలికాం ఉద్యోగులమంటూ వచ్చిన దొంగలు ఏకంగా 29 అడుగుల మొబైల్ టవర్ను చోరీ �
Maoists | జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 - 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ఏర్పాటు చేయడంతో ఎంత మంది రోడ్డున పడ్డారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బతుకు జీవుడా అన్నట్టు పొట్ట చేత పట్టుకొని కాలి నడక సొంతూళ�