రాష్ట్రవ్యాప్తంగా రేషన్ బియ్యం కొరత ఏర్పడింది. ఫిబ్రవరి నెలాఖరులోగా రేషన్ షాపులకు చేరాల్సిన బియ్యం మార్చి 12 వరకు అందలేదు. దీంతో సకాలంలో రేషన్ బియ్యం అందక లబ్ధిదారులు తిప్పలు పడుతున్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఎంఎల్ఎస్ పాయింట్స్ను అడ్డాగా చేసుకొని కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేష�
మెదక్ జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.5 కోట్ల విలువైన గన్నీ బస్తాలు మాయమయ్యాయి. వీటిలో మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో పాతవి 8.05 లక్షల గన్నీ బస్తాలకు రూ.2.08 కోట్ల విలువ కాగా, కొత్తవి 3.28 లక్షల గన్నీ బస్తాలక�
సంక్రాంతి పండుగ పూట రేషన్ దుకాణాలకు బియ్యం రాకపోవడంతో ప్రజలకు సరఫరా ఆలస్యం అవుతున్నది. పిండి వంటలకు బియ్యం అవసరం కావడంతో రేషన్కార్డుదారులు చౌక ధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే రేషన్ షాపుల్లో ఈ-పాస్ యంత్రాలు, బయోమెట్రిక్ విధానంతో కార్డుదారులకు బియ్యం అందజేస్తుండగ
ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లకు తరలించే బియ్యంలో తరుగు వస్తుందనే డీలర్ల ఫిర్యాదు మేరకు మార్చి నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ బయోమెట్రిక్ అమలు చేయనున్నారు.