బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మోసం చేసిన కాంగ్రెస్కు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. తాటిపూడి, గొల్లపూడి గ్రామాల్లో వైరా నియ�
ఊరూరా కాంగ్రెస్ నేతల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోయిందనడానికి ఇదే ఓ నిదర్శనం. పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటనే ప్రత్యక్షసాక్ష్యం. కాంగ్రెస్ నాయకుడి దౌర్జన్య�