విద్యారంగంలో తెలంగాణను యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని, అందుకు అనేక నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులకు మార్గం సుగమం అయింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుత�
సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని, విద్యార్థుల్లోని సృజనాత్మత బయటకి తెచ్చేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో ఉపయోగ పడుతాయని ఎమ్మెల్సీ రఘోత్తంర�
చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి వెల్లడివేములవాడ, ఆగస్టు 9: ప్రభుత్వం త్వరలోనే సీపీఎస్ను రద్దు చేయనున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి తెలిపారు. 398 రూపాయల వేతనంతో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయు�