రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, తెలంగాణ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) అర్హత సమస్యకు పరిష్కారం త్వరలోనే లభించనున్నదని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి శ్రీపాల్రెడ్డి, కమలాక�
“దుబ్బాక నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆశేష ప్రజలకు నమస్కారాలు.పుట్టిన గడ్డ, చదువుకున్న గడ్డ కంటే గొప్పది ఏదీ ఉండదని చెప్పి చరిత్రలో చెప్పారు. తాను దుబ్బాకలోనే ఉన్నత పాఠశాల విద్య అంతా చదువుకున్న�
టీచర్ల పదోన్నతుల షెడ్యూల్ను విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూ టీఎస్దేనని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్సనందించే హెల్త్ స్కీం జీవోను ప్రభుత్వం జారీ చేయడం సంఘం సా
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పీఆర్టీయూ టీఎస్ పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ నారాయణగూడలోని సంఘం కార్యాలయం