మంచి మనసున్న మధన్నను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యికోట్లతో అభివృద్ధికి బాటలు వేసుకోండి’ అంటూ మంథని నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు క�
పద్నాలుగేండ్లుగా ధర్మపురి నియోజకవర్గాన్ని ఒక పంట పొలంలా కాపాడుకుంటూ వస్తున్న. ప్రజలను కంటికి రెప్పలా చూసుకున్న. కాంగ్రెస్, బీజేపీ అబద్ధాలతో వస్తున్నయి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆగమైతం.
‘కాంగ్రెస్ యాభై ఏండ్ల పాలనలో ఈ ప్రాంత ప్రజలు ఉపాధి కరువై ఆగమైన్రు. వలస పోయి దుర్భర జీవితం గడిపిన్రు. మళ్లీ ఆ పార్టీకి ఓటేస్తే ఐదేండ్లు ఏడుపు తప్పదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
‘రాష్ట్రం వస్తే చీకట్లు అలుముకుంటయి. నీళ్లు రావు. కరువు తాండవిస్తుంది. ఇలా ఆనాడు ఆంధ్రాపాలకులు హేళన చేసిన్రు. కానీ, సీఎం కేసీఆర్ పదేండ్ల పాలనలో రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఒకప్పుడు వలస బతుకులత�
జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పర్యటించనున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్కుమార్కు మద్దతుగా నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల పట్టణం, రాయికల్, బీర్పూర్ మండలాల్లో పలు గ్రామాల్లో ఎన�
స్వరాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం లభిస్తున్నదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం
ఒక పల్లెటూరి మధ్య తరగతి రైతు నగరంలో తన ధాన్యాన్ని అమ్ముకొని, వచ్చిన డబ్బును నాణేల రూపంలో మూటగట్టుకొని ఇంటికి వస్తుంటాడు. దారిమధ్యలో శిథిలావస్థలోనున్న ఒక గుడిసె ముందు అతి దైన్య స్థితిలోనున్న ఒక యాచకుడు ఆ