సీఎం కేసీఆర్ ప్రగతి శంఖారావాన్ని మెదక్ నుంచి పూరించబోతున్నారు. ఇప్పటికే మాకు అపూర్వ ప్రజా స్పందన వస్తున్నది. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. అభ్యర్థ్ధుల ప్రకటన బీఆ�
సాయిచంద్ విశిష్ట గాయకుడు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. సాయిచంద్ మిత్ర బృందం ఆధ్వర్యంలో శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయిచంద్ సాంస్కృతిక సమ్మేళనం నిర్వహించారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.