ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని పాత బస్టాండ్ ఏరియాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సి�
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులోగల బొక్కలగుట్ట పంచాయతీలోని గాంధారిఖిల్లా మైసమ్మ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు సదర్ల భీమన్న గజాల (కర్ర విగ్రహాలు) వద్ద ప్రధాన పూజారులు పసుపు, కుంకు
క్రిస్మస్ పండుగకు సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చి సిద్ధమైంది. ఆదివారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో అతి పెద్ద చర్చి కల్వరీ కావడంతో పెద్ద సంఖ్యలో క్ర
అతి త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. బీపీఎల్ కుటుంబాలకు ఈ పథకంతో లబ్ధిచేకూరుతుందని తెలిపారు. సింగరేణిలో మరో 850 మెగావాట్ల విద్యుత్తు ప్
చీఫ్ విప్ పదవిపై నాకు ఆసక్తిలేదు. ఆ పదవి నాకెందుకు? అని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెగేసి చెప్పారు. తనకు మంత్రి పదవి మాత్రమే కావాలని, లేదంటే ఇంకేమీ వద్దని ఆయన స్పష్టం చేశారని కాంగ్రెస్ వర్గ