నిర్మల్ జిల్లా ఖానాపూర్ జూనియర్ కళాశాల సమీపం లో జాతీయ రహదారిపై భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ఏర్పాటు విషయంలో రగడ రాజుకుంది.
బీజేపీ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టు తల నరికి తీసుకొస్తే తన తండ్రి సంపాదించిన ఎకరం 38 గుంటల భూమిని రాసిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు చేసిన వ్యా ఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా, అనాగరికంగా ఉన్నాయని బీఆ�
పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో