వచ్చే నెలలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక రైతులు అప్రమత్తతో కూడిన హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్కు కనుక ఓటేస్తే నిండా మునుగుడు ఖాయమని పేర్కొన్నారు.
అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. మంచిర్యాల, బె ల్లంపల్లిలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన పలువురు నాయకులు తలనొప్పిగా మారారు.
TS Assembly Elections | “ఎమ్మెల్యే టికెట్ కోసం 20 కోట్లేంది? భూములు అమ్మకానికి పెట్టడం ఏందీ? డబ్బులు చూసి సీటు ఇస్తాననడం సరైనది కాదు. అన్ని కోట్లు ఖర్చుపెట్టి రాజకీయాల్లో ఉండాలా? టికెట్ వస్తే గెలుపు కోసం ఆస్తులన్నీ అమ్
Congress Candidates | ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన, గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది.
2001కి ముందు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఏ ఉద్యమమూ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.