‘ప్రజలు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే స్థానికంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా జనగామ సమగ్రాభివృద్ధి కృషి చేస్తా.. ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తా..’ అని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్�
‘దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది బీఆర్ఎస్ ఫార్టీ.. కానీ ప్రజా సంక్షేమాన్ని అర్రాస్ పెట్టేది కాంగ్రెస్ పార్టీ ..’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్�
బీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దీంతో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలంలోని ఎ
దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు,
ప్రతిపక్ష నాయకులకు పనిలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్లో ఎమ్మెల్�