ఎమ్మెల్యే సీతక్క ప్రచార ఆర్భాటం తప్ప ములుగుకు చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండలం గుడి తండా, తిమ్మాపురం, గుండంపల్లి, మోకాళ్లపల్లి, ఎంచగూడెం, సాధిరెడ్డిపల్లి, పొగుళ్ల�
సీఎం కేసీఆర్ ఆశీర్వదించి ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించారని, ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడంలో రాజకీయ పట్టింపులు లేకుండా పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ అందజేస్తోంది. ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ము�