దేవరకొండ: గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండలం ఏపూర్తండా గ్రామంలో రూ.5లక్షలతో సీసీ రోడ్డు పనులకు ఎమ్�
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. 13వ ఫైనాన్స్లో మంజూరై న �
దేవరకొండ: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చింతప�
దేవరకొండ: నియోజకవర్గంలోని డిండిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని మంగళవారం శాసన సభలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ప్రస్తావించారు. డిండి మండల కేంద్రంలో సుమారు 70ఎకరాల విస్తీ ర్ణ�
కొండమల్లేపల్లి(దేవరకొండ): గ్రామాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలంలోని కేశ్యతండాలో రూ.5 లక్ష
నేరేడుగొమ్ము(చందంపేట): ముఖ్యమంత్రి కేసీఆర్తోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, గ్రామాల అభివృద్ధికి అనే క నిధులు కేటాయిస్తున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే రవీంద్రకుమార్లు అన్నారు. ఆది
దేవరకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక సంక్షే పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజ
చందంపేట: మండలంలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. బుధవారం మండలంలోని సర్కిల్ తం�
దేవరకొండ: రాష్ర్టంలోఅనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన పితామహుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చం�
మాల్: పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ పని చేయాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం చిం తపల్లి మండల కేంద్రంలోని సాయి సుమంగళి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడార�
డిండి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల గ్రామాలలో కుల వృత్తులకు పూర్వవైభవం దక్కిందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. సోమవారం ఎంపీపీ మాధవరం సునీత, జడ�
మాల్: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శని వారం చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలం లోని 36మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశ